Jagadish Reddy | ఖమ్మం మంత్రుల వల్లే సాగర్ ఎడమ కాల్వకు గండి పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను రైతులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అ
Sagar Left Canal | కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల నుండి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టి లేకపోవడం విడ్డూరంగా ఉన్నది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావ�
KGBV | పేద పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గురుకుల�
Harish Rao | రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.. నువ్వు పూర్తిగా విఫలం అయిపోయావు అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, �
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానపర్చినప్పుడు ఎ
MLA Sabitha Reddy | ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
Sabitha Indra Reddy | గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శా�
ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్ బీఆర్ఎస్దేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్రెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ను ఎర�
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
ఎమ్మెల్యేలను శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యపదజాలంతో దూషించడం పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం ఉంటే దానం నాగేందర్�