రైతులను సంఘటితం చేసి వారికి పంటల సాగు, పండిన పంటకు మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతును రాజును చేయ
సాగులో సమస్యలు వస్తే అన్నదాతలు వ్యవసాయాధికారులను కలువాలంటే ఒకప్పుడు మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థికభారం రైతులపై అదనంగా పడేది. వ్యవసాయాధికారులు సాగులో అధ
వ్యవసాయ రంగం లో వస్తున్న నూతన విధానాలతోపాటు అధిక లాభాలిచ్చే లాభసాటి వ్యవసాయంపై రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్న రైతువేదికలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులందరూ ఒకే చోట కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలనూ నిర్మించింది.
అందరూ ఊహించినట్టుగానే.. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు నిర్వహణ నిధు లు విడుదల చేసింది. సుమారుగా 18 నెలల కిదట ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కో దానికి రూ. 9 వేల చొప్పున అందిస్తామని చెప్పింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయశాఖ సేవలను రైతులకు చేరువ చేసేందుకు ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్�
భూమి పరిమిత వనరు. నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టసాధ్యం.
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిం�
రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష.. కల్లాలు, పూడికతీత పనులు తప్పేనట! ‘ఉపాధి’లో పనులు చేపట్టడం నిషేధమట.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం ఉపాధి హామీలో చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జాతీయస్థాయిలో రెం�
రైతుల్లో చైతన్యానికి రైతు వేదికలు దోహదపడుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పామనుగుండ్లలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంత�