రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పుర�
రైతులను సంఘటితం చేయడం, ప్రభుత్వ పథకాలు, నూతన సాగు విధానాలు, మార్కెటింగ్ గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను అన్ని వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసింది.
మహబూబ్నగర్ : తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. పాలమూరు
అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�
ధన్వాడ, డిసెంబర్ 30 : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పించిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గున్ముక్ల, గోటూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో రైతు వేదికలను గురువారం ఎమ్మెల్యే ప్రార�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగానికి పెద్దపీట అన్నదాతలు వరికి బదులు ఇతర పంటలపై దృష్టి సారించాలి కడ్తాల్లో రూ.1.28 కోట్లతో అభివృద్ధి పనులు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల
లబ్ధిదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ వికారాబాద్ : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఫలాలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం పొందుతున్న ఫలాలు అ�
ధారూరు : గ్రామాల్లో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులక
షాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే ఊహించని అభివృద్ధి చెందిందని కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతంగాన్ని ఇబ్బందులు పెడు
చిట్యాల: ఆధునిక వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతోగానో ఉపయోగపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మండలంలోని నైన్పాక, జూకల్ గ్రామాల్లోని రైతు వేదికలను ఎ�
ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల
బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్�
కందుకూరు : రైతులు సామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో మీర్ఖాన్పేట్లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 10లక్షల రూపాలయ
రైతు వేదికలు | రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీ�