సూర్యాపేట : సీఎం కేసీఆర్ మార్క్ పాలనకు రైతు వేదికలు గొప్ప ఉదాహరణలు అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన 4వ విడత పల్
సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండల�
వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందన�
బోయిన్పల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజ�
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
పండుగలా వ్యవసాయం | ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయ పండుగలా సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
ఉంటే చూసొద్దామని కాంగ్రెస్, బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్ కాంగ్రెస్ పాలనలో ఇండ్లకు మూడుచెర్ల నీళ్లు తాగించిండ్రని విమర్శలు ఆరున్నరేండ్లలో కేంద్రానికి పన్నులు రూపంలో తెలంగాణ రూ.2.75 లక్షల కోట్లు కట్ట
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రై�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని రైతు వేదికలకు త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పపూర్లో నిర్మించిన రైతు వేదికను మంత్రి