రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అవి ‘వేదిక’లు అవుతున్నాయి... సాగు పనులు మొదలై, పంటలు చేతికచ్చే దాకా చైతన్య దీపికలవుతున్నాయి.. లాభసాటి దిగుబడిపై వ్యవసాయ అధికారులు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు �
గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం రైతు వేదికలో ఎంపీపీ కందకట్ల కళావతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే
Puvvada ajay kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏకకాలంలో దశాబ్దాల కల నెరవేరేలా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసి.. తెలంగాణలోని 1.50 లక్షల కుటుం బాలకు సీఎం కేసీఆర్ ‘పోడు’ బాంధవుడు అయ్యార ని రవాణా మంత్రి పువ్వాడ అజ�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
కర్షకలోకం మురిసిపోయింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రైతు దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకున్నది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ ఉత్స�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
రైతులోకం పరవశించింది.. ఒక్కచోట చేరి జాతర చేసుకున్నది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం పండుగను తలపించింది. వేలాది మంది రైతులు వేడు
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అన్నట్లు దారి పొడవునా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ర్యాలీగా రైతు వేదికల వైపు కదిలాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాల ప్రదర్శనలతో ఇటు ఆడబిడ్డలు, రైతులంతా స్థానిక ప్రజాప్రతి�
తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం శంకరపట్నం మండలంలోని 6 క్లస్టర్ రైతు వేదికల్లో రైత�
రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నను కాపాడుకుంటామ ని, ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శనివారం దుర్శేడ్లోని రైతు వేదికలో నిర్వహించి�
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ
సీజన్ వస్తున్నదంటే ‘పంట పెట్టుబడి ఎట్ల?’ అన్న బాధ లేదు.. ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు.. నీటి కోసం గోస పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.. కరెంటు కోసం రాత్రిళ్లు కూడా కండ్లళ్ల వత్తులేసుకోవాల్సి
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్ర�
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాల