భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. అభివృద్ధి ప్రధాత, అపద్భాందవుడు రామన్న నూరేళ్
‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
రైతులకు ఇస్తే, గిస్తే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం దారుణమని, ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, వారివి పక్కా రైతు వ్యతిరేక విధానాల�
బీఆర్ఎస్ సర్కారుతోనే రైతుల ప్రగతి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట రైతు వేదికలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర�
మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల�
కాంగ్రెస్ హయాంలో లాఠీ దెబ్బలు తింటేనే యూరియా బస్తాలు దొరికేవని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి విమర్శించారు. దేశంలో రైతును రాజును చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు.
రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉ�
కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, పల్లెల్లోకి వస్తే అడుగడుగునా నిలదీయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్ర�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కర్షకుల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ రైతు వేదికల్లో అవగా�
కాంగ్రెస్ కుట్రలపై రైతులోకం ఉద్యమించింది.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతువేదికల సాక్షిగా గర్జించింది.. సోమవారం ఏర్పాటు చేసిన రైతు సమావేశాలకు పెద్దసంఖ్యలో తరలివచ్�
తెలంగాణ రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ
3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ వద్దు.. 3 పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని రైతులు కోరుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.