కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు.
‘వండుకునేందుకు పాత్రలు లేవు.. సరుకులు పెట్టుకునే స్థలంలేదు.. ముట్టిద్దామంటే గ్యాస్ పొయ్యి లేదు.. మరో పదిరోజులు అన్నం పెట్టండి సార్' అంటూ మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాంతండాలోని ఓ మహిళ బుధవా�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. మొదటి, రెండు, మూడు విడుతల్లోనూ ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు బ్య�
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట రైతువేదిక వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 300 మంది రైతులుంటే మూడు విడతల్లో కలిపి కేవలం 50 మందికే మాఫీ జరిగిందని మండిపడ్డారు. మొదటి విడతలో 10 వేలు, 80 వేలు ఉన్�
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పంట రుణమాఫీ వర్తింపజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. సర్కారు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ కాకపోవడంతో శనివారం పెబ్బేరు మండలం గుమ్మడం రైతులు �
రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి డీఏవో వాణి, ఎల్డీఎం రాము, ఏడీఏ లావణ్య, మండల పరిధిలోని పలు బ్యాంక్ల మేనేజర్లు హాజరయ
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రుణమాఫీ సెగ తగిలింది. గురువారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం రైతు వేదికలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే హాజరు కాగా.. రుణ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనాడు రైతుబంధు కోసం ట్రెజరీలో జమ చేసిన రూ.7 వేల కోట్లను డిసెంబర్లో ఇవ్వకుండా, అసలు రైతుబంధునే ఎగ్గొట్టి ఇప్పుడు అదే డబ్బును రుణమాఫీ పేరుతో..
రైతులను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు ఏర్పాటు చేసింద�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలను గురువారం మాఫీ చేసిన సందర్�
వానకాలం పంటల సాగుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే అందజేయాలని రైతులు కోరారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్, నెక్కొండ సొసైటీలో రైతు భరోసాపై మంగళవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వ
రైతులకు భరోసా కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమంలో వారే లేకపోవడంతో తూతూమంత్రంగా ముగించారు. మండలంలోని చీటకోడూర్ రైతు వేదికలో సోమవారం అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
రైతు భరోసా పథకంపై వ్యవసాయాధికారులు రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లా పలు సొసైటీల్లో ఆదివారం మహాజన సభలు నిర్వహించగా.. అధికారులు రైతుల అభిప్రాయాలను సేకరించి, వివరాలను నమోదు చేసుకున్నారు.