రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇటీవల కేవలం 12 వేలు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. ఇది కూడా సాగుకు యోగ్యత ఉన్న వాటికే ఇస్తామనడంతో పాటు వాటి లెక్కలు తేల్చేందుకు ఈ నెల 16 నుంచ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని తదితర హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వం రైతులకు మరోసారి అన్యాయం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.2 ల�
రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆ�
Harish Rao | ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వాన్ని గ్రామసభల్లో ఎండగట్టాలని పిలుపున
KTR | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల కోసమే రైతు భరోసాను ర�
KTR | 37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడేటోడు ఎవడూ లేడు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR | రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకం సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మాట మా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బే�
బీఆర్ఎస్ నాయకులు గర్జించారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బేల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠ�
రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీలకు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క శఠగోపం పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందరికీ వర్తింపజేస్తామని చెప్పి ఇప్�
Adilabad | అధికారమే పరమావధిగా అమలకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై బీఆర్ఎస్(BRS protests) ఉద్య�
వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే, ఆ రైతులకు రైతు భరోసా పోయినట్టే. పవన విద్యుత్తు ప్లాంట్లకు లీజుకు ఇచ్చినా అంతే సంగతి. బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ స్టోరేజీ ప్ల