రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, �
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏడాదికి రూ.15వేల రైతుభరోసా హామీని తుంగలో తొక్కడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి రా�
రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు ఇవ్వడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నార�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఇప్పుడు ఎకరానికి 12 వేలే ఇస్తామంటూ రైతులను మోసం చేసిందని మండిపడింది. ఇచ్చిన �
వరంగల్ వేదికగా రేవంత్రెడ్డి ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం హామీలన్నీ వెంటనే అమలు చేయడంతో పాటు డీబీఎం-38 ద్వారా సాగునీరు విడుద ల చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశార�
రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15వేలు ఇవ్వకుండా మోసం చే స్తూ రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోయిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బా నోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం కేసముద్రం మార్కెట్ ఎదుట ని�
వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకూ రూ.15వేలు రైతుభరోసా ఇవ్వాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు మద్ద�
రేవంత్ సర్కారుపై కర్షకన్న కన్నెర్ర చేశాడు. రైతు భరోసాపై కొర్రీలు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైకి చేరుకొని ఆందోళనకు ద�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసాను రూ.15వేలు చేస్తామని హామీ ఇచ్చి నేడు రూ.12వేలకు పరిమితం చేసి మాట తప్పిందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం గతంలో �