సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన క్రమంలో హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ముఖ్య కార్యకర్తలతో పార్టీ ఆఫీసులో బ�
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది.. అన్న సామెత చందంగా తయారైంది కాంగ్రెస్ రైతు భరోసా వ్యవహారం. అన్నదాతను ఊరించి ఊరించి చివరకు చేతికి దక్కని పంటలా ఉసూరుమనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యిచ్చిన హమ�
Wanaparthi | రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
Rythu bharosa | రైతు భరోసాపై(Rythu bharosa) ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్టు రూ.5000 కాకుండా రూ.7,500 ఇస్తా�
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ �
భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసులు పోరాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆదివాసీల పోరాట స్ఫూర్తితో, ఉత్తేజంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లికి �
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలైందే ల
సాగు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఈ యాసంగిలో ఎంత భూమికి, ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నది.
తుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేయడంపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది.
రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా హామీని అమలు చేయకపోగా.. తాజాగా ఎకరాకు రూ.12 వేలే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని వరంగల్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే రైతులకు హామీ ఇచ్చి నయవంచనకు గురి చేశా
రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధిక
రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ �