సాగు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఈ యాసంగిలో ఎంత భూమికి, ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నది.
తుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేయడంపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది.
రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా హామీని అమలు చేయకపోగా.. తాజాగా ఎకరాకు రూ.12 వేలే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని వరంగల్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే రైతులకు హామీ ఇచ్చి నయవంచనకు గురి చేశా
రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధిక
రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ �
రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి ఏడాది రెండు పంటలకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతులకు ఇస్తామ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి రైతులను మరోసారి మోసం చేసిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూప�
కట్టు కథల కాంగ్రెస్ సర్కారు.. రైతుభరోసాపై మాట తప్పిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మొదటి నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు రైతుల
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని, చివరకు రైతుభరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కే�
రైతు భరోసా రూ.12 వేలు ఇస్తామని క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించ డం రైతులను మరోసారి మోసం చేయడమేనని, దీనిని బీఆర్ఎస్ ఖండిస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం.. చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని మోసం చేసింది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మ�