‘రాష్ట్రంలో కౌలురైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలా ంటి కౌలురైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగుభ
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదై, వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతు భరోసా పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిం�
Harish Rao | రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారని.. కానీ గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీస్తున
Rythu Bharosa | రైతు భరోసా మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నీళ్లను ఇవ్వకుండా ఎస్సారెస్పీ కాలువ ద్వారా ఖమ్మం, సూర్యాపేటకు తరలిస్తున్నారని, తమకెందుకు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన మీద కో�
ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటల వలె తేలిపోయాయని అందోల్ మా�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిస�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సూచించారు.
విద్యుత్తు కోతలకు నిరసనగా నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట భైంసా-కుభీర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిని గంట సేపు దిగ్బంధించారు. శనివారం కుభీర్తోపాటు ఆయా
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శనివారం ఆయన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్�
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేదకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ, శ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డిజిల
Singireddy Niranjan Reddy | అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. సాగు చేసే భూములకు ర�
రైతుల బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.