కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సూచించారు.
విద్యుత్తు కోతలకు నిరసనగా నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట భైంసా-కుభీర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిని గంట సేపు దిగ్బంధించారు. శనివారం కుభీర్తోపాటు ఆయా
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శనివారం ఆయన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్�
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేదకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ, శ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డిజిల
Singireddy Niranjan Reddy | అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. సాగు చేసే భూములకు ర�
రైతుల బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy | నేడు జిల్లా కలెక్టర్లతో(Collectors) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ�
ప్రజాపాలన ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.15వేలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే బీరం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డి మాండ్ చేశారు.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించ�
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ
హామీలు అమలులో, ప్రజా పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు చెల్లించాలని, కేటీఆర్తో పాటు బీఆ�