కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తలపెట్టిన గ్రామ, వార్డు సభలు మంగళవారం తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిర�
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు మంగళవారం ప్రారంభమయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�
కొత్త రేషన్ కార్డుల జారీలో అంత అయోమయం నెలకొన్నది. నేటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రామ, వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాను ప్రవ�
సంగారెడ్డి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు గ్రామసభలను అడ్డుకుంటారని, అధిక�
కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్లు, కటాఫ్లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయ
న్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, ఇదేంటని నిరసన వ్యక్తం చేసే వాళ్లను అడ్డుకోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్న�
బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తే భయమెందుకని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో స�
ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
గ్యారంటీల అమలుకు పథకాల ఎంపికలో భాగంగా నిర్వహించే గ్రామ, వార్డు సభల నిర్వహణ సజావుగా జరుగుతుందా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నాలుగు పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, ఇంది�
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. జనవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 15లోగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అడ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల తీరుతెన్నులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో ఆదివారం నిర్వహించిన సమన్వయ సమావేశం �
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆదివారం వి
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పా�