ప్రజాపాలనలో మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకొమ్మని చెప్పడానికి నిర్వహించే గ్రామసభలు పనికిరానివని, అర్హులకు మొండిచేయి చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది.
ఉమ్మడి జిల్లాలోని గ్రామసభల్లో చివరి రోజైన శుక్రవారం కూడా ఉద్రిక్తతలు, నిరసన జ్వాలలు కొనసాగాయి. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తల పేర్లతో ఏకపక్షంగా జాబితాలు రూపొందించుకున్నారంటూ �
కాంగ్రెస్ ప్రభుత్వం తమకెందుకు రుణమాఫీ చేయలేదని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలోని యూ నియన్ బ్యాంకు ఎదుట శుక్రవారం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన త�
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, ఏడాది కాలంలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. మండల కేం
రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో జనం తిరగబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు శుక్రవారం నిరసనలు, నిలదీతలత�
ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించ
ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం గ్రామ సభ ఏర్పాటు చేశ�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా 13 నెలల్లో 400 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్�
రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలుగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ క్లాక్టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అ�
ప్రజాపాలన గ్రామసభల్లో రెండో రోజూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాలుగు పథకాల అమలుపై బుధవారం ఉమ్మడిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించగా.. అంతటా ప్రజ�
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా మారింది. ఏడాది కిందట ప్రజలు ఈ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశా�
కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మంగళవారం నిర్వహించిన రైతు ధర్నాలో ము ఖ్య అతిథిగా ఆ�