పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మారుస్తారని, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. మాట తప్పడం, మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు ప
రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని రూ.12 వేలకే పరిమితం చేసి అన్నద
పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది.
నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశానుసారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయా గ్రామాల్లో ల
పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగగా చేసుకొని ఆనందంగా ఉన్న రైతన్న, ఏడాది కాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి అన్నదాతల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా దగా చేసింది. ఇచ్చ
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని.. ఇప్పుడు గోస పడుతున్నామని, రైతుభరోసా.. రుణమాఫీకి ఆశపడి ఓటేస్తే కాంగ్రెసోళ్లు నట్టేట ముంచారని బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఎదుట రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ ఉ�
రోజుకొకరు చొప్పున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల దీనావస్థపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీకి భారీగా వినతులు వెల్లువెత్తాయి. బాల్కొండ నియోజకవర్గ వ్యా
కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైలట్ ప్ర�
కాంగ్రెస్ సర్కారు ఏడాది ఏలుబడిలో రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మాజీమంత్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ నిర్వహిస్తున్న సమావేశాల్లో స్పష్టమవుతున్నది.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డుల పేరిట నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అందకు అనుగుణంగా అధికారులతో సర్వేలు చేయిం�
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు కేవలం కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి అర్హులైన సుమారు లక్ష మందికి అన్యాయం చేసి�