కాంగ్రెస్ సర్కారు అన్నదాతలకు అందజేస్తున్న రైతు భరోసాలోనూ మోసం చేస్తున్నది. ఎకరానికి రూ.ఆరు వేల సాయం అందిస్తామన్న సర్కారు ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం లేదు.
Rythu Bharosa | రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కోసరు మింగడంతోపాటు రైతుల సర్వే నంబబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది.
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వంపనికిరాని భూములకు రైతు భరోసా (Rythu Bharosa) అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతుల సంగతి అటు ఉంచితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్యవసాయ అధి�
రైతుభరోసాలో 8,500 సర్వే నంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ సర్వే నంబర్ల కింద సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు తెలిసింది.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీనీ సక్రమంగా అమలుచేయని రేవంత్ సర్కారు.. రైతుభరోసా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా పెట్టుబడి సాయం పంపిణీ మొదలుకాగా అందులోనూ కోతలు విధిం�
రైతుబంధు సాయం రాకపోవడంతో అప్పులు తెచ్చి వరి సాగు చేశాడు. నీటి ఎద్దడి కారణంగా పొలం సరిగా పండక, దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్ల�
గడిచిన ఏడాది పాలనలో రైతన్నలకు ఒరిగిందేం లేదు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సమయానికి నీళ్లు, పంట పెట్టుబడి సాయం, మద్దతు ధరకు కొనుగోళ్లలో కళకళలాడిన అన్నదాతలు.. గడిచిన ఏడాదిగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇ�
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి చేదుఅనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల, ఇర్విన్, మాడ్గుల, కొల్కులపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార�
Rythu Bharosa | ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో వారి ఖాతాల్లో జమ కావడం లేదు.దీంతో తమను అడిగే రైతులకు ఏం చెప్పాలో అర్ధం కాక వ్యవసాయశాఖ అధికారులు ఆందో�
Farmers | నర్సింహులపేట-ఫిబ్రవరి 13 : మాకు ఎకరం, రెండు ఎకరాల భూమి ఉంటే రైతు భరోసా పైసలు పడతలేవంటూ ఇవాళ రైతులు మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి వినయ్ కుమార్తోపాటు తహసీల్దార్ నాగరాజుతో వాగ్విదానికి దిగారు.