రైతుభరోసా డబ్బులు అకౌంట్లలో జమకావడం లేదని అడిగిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటేనే వస్తాయని ఏఈవో సమాధానం ఇస్తున్నాడని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అర్హులకు మాత్రమే రావాలని సాగుయేతర భూములకు అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గతనెలాఖరులో టార�
Rythu Bharosa | రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికే ఓ సీజన్ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా లక్షల ఎకరాలను వెబ్సైట్లో నుంచి మాయంచేసి బ్లాక్లో పెట్టిందని, దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థ
పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతుభరోసా రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తన బైక్కు నిప్పుపెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన రైతు
రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�
కాంగ్రెస్ సర్కారు అన్నదాతలకు అందజేస్తున్న రైతు భరోసాలోనూ మోసం చేస్తున్నది. ఎకరానికి రూ.ఆరు వేల సాయం అందిస్తామన్న సర్కారు ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం లేదు.
Rythu Bharosa | రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కోసరు మింగడంతోపాటు రైతుల సర్వే నంబబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది.
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వంపనికిరాని భూములకు రైతు భరోసా (Rythu Bharosa) అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతుల సంగతి అటు ఉంచితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్యవసాయ అధి�