రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే చేశారు. కరీంనగర్ జిల్లాలో 5,476 ఎకరాలు సాగు యోగ్యత లేనివని తేల్చారు. మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివ�
సీఎం రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒ రగబెట్టింది ఏమున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటేనే పచ్చి మోసమని, ఆకలి చావులు, �
మండలంలోని పాముకుంటకు చెందిన మహిళా రైతు రంగ కళమ్మకు 1.28 ఎకరాల భూమి ఉన్నది. ఉన్న మొత్తం భూమిలో వరి సాగు చేసింది. ఈ భూమికి రైతు భరోసా రూ. 11,362 రావాల్సి ఉండగా రూ. 1,012 మాత్రమే పడ్డట్టు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి వచ్చే నారాయణపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తన మానస పుత్రికగా భావించి ఏర్పాటు చేస్తున్న నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సర�
రైతుభరోసా డబ్బులు అకౌంట్లలో జమకావడం లేదని అడిగిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటేనే వస్తాయని ఏఈవో సమాధానం ఇస్తున్నాడని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అర్హులకు మాత్రమే రావాలని సాగుయేతర భూములకు అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గతనెలాఖరులో టార�
Rythu Bharosa | రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికే ఓ సీజన్ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా లక్షల ఎకరాలను వెబ్సైట్లో నుంచి మాయంచేసి బ్లాక్లో పెట్టిందని, దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థ
పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతుభరోసా రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తన బైక్కు నిప్పుపెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన రైతు
రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�