రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా, మరికొందరి భూముల వివ�
కాంగ్రెస్ సర్కార్ అన్నీ కోతలు పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి
హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు.
బోనస్ నగదు చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ సర్కారు తన మాయమాటల మార్క్ చూపిస్తోంది. దీంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు. వరి పంట పండించిన రైతుల్లో ఏ ఇద్దరు ఎదురుపడినా బోనస్ గురించే ఆరా తీస్తున్నారు ‘బోనస్ డబ�
మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అప్పులు, నష్టాల నుంచి బయటపడాలంటే ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని సూచించారు. నిర్వహణ, ఓవర్ హెడ్ ఖర్చు తగ్
KTR | ‘కౌరవుల రాజు దుర్యోధనుడు ఏట్లయితే దుర్మార్గాలు, అరాచకాలు చేసిండో అట్లాగే సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలిస్తున్నడు.. ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి.. ఆయన అరాచకాలపై జరుగుతున్న భూ పోరాటం కురుక్షేత�
బోనస్ పేరిట పెట్టిన ఒట్టు.. ఒట్టి బోగస్సేనని నిగ్గుతేలింది. కర్షకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి 50 రోజులు దాటినా వారికి ఇంకా బోనస్ నగదును జమ చేయకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది
యాసంగి సీజన్ రైతుభరోసా మళ్లీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతుభరోసా జమచేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజులకు అంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది.
జిల్లాలో రైతుభరోసాకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నది. సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధించడంతో సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోన�
మాటల గారడి, అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాట�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.500 బోనస్ హామీ బోగస్గానే తయారైందని, రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారన�
రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానకాలంతో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94, 232 మంది రైతులకు కోత పెట్టినట్టు వెల్లడించింది. ‘రైతులు తగ్గారు.. భూమి పెరిగింది�
రైతు భరోసా నిధుల విడుదలలో తాత్సారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకకాలంలో రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని, అలాగే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్చేశారు.
Rythu Bharosa || రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గందరగోళంగా ఉన్నాయి. ఎకరం భూమిని పరిమితిగా తీసుకున్నప్పుడు రైతుల సంఖ్య తగ్గితే ఆ మేరకు భూమి విస్తీర్ణంలో మార్పు ఉండకూడదు.