కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ�
Jagadish Reddy | రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడ
ఆరుగాలం కష్టపడే అన్నదాత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గతంలో సాగు పనులు ప్రారంభం నుంచి పంట చేతికొచ్చేదాక పెట్టుబడులు తడిసిమోపెడై అన్నదాత అప్పుల సుడిగుండంలో చిక్కుకుని ఆగమయ్యేవా�
భారతదేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం దశాబ్దాల తరబడి అనేక సవాళ్లతో పోరాడుతున్నది. తక్కువ పంట దిగుబడి, వాతావరణ మార్పులు, సరిపోని మౌలిక సదుపాయాలు ఈ రంగాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా రైతు కష్టాలు తద్వ�
‘మీరూ భారత పార్లమెంట్ సభ్యులు కావొచ్చు.. పార్లమెంట్లో మీ వాగ్ధాటితో దేశం మొత్తాన్ని ఆకర్షించవచ్చు.. అందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్' వేదికవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఉస్మానియా య�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ �
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల
సిట్టింగ్లకే సీట్లివ్వడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల జోరు కొనసాగుతున్నది. టికెట్ కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు వెళ్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగ�
ఒకటి: ఫలానా రంగం, ఫలానా తరగతి అంటూ గాక అన్ని రంగాలకు, అన్ని తరగతులకు వర్తించేటట్లు జరిగే సాధారణ అభివృద్ధి, రెండు: నిర్దిష్టంగా అవసరమైన వివిధ సామాజిక వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఇందులోకి అగ్ర వర్ణా�
యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్... రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నా�
సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. ఉమ్మ డి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి . తెలంగాణలో వ్యవసాయం నూటిక�
రైతులు పంట పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చ�
మ్మడి జిల్లాలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 2,86,258 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.223.24కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,33,740 మంది అన్నదాతలకు రూ.213.82 క�