దశాబ్దాల పోరాటానికి ‘పట్టా’తో ఫలితం దక్కింది. యజమానిగా హక్కు పత్రం చేతికొచ్చింది. పోడు గిరిజనులందరూ రైతులందరి మాదిరిగానే ఇంతకాలం నమ్ముకున్న భూమిలోనే సాగు చేసుకోవచ్చు. ఇష్టమైన పంటలు పండించుకొని లాభాలు
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా నాలుగో రోజు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లాలో శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న 2,80,104 మంది రైతులకు రూ.203,16,86,527 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటా ఈ మొత్తం పెరుగుతున్నది. రైతు
రైతుబంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు గాను 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమచేసింది. దీనితో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 50.43 లక్షల మంది రైతులకు రూ. 3246.42 కోట్లను పంపిణీ
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందుతుండడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. పెట్టుబడి డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతుండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నద�
వానకాలం సీజన్కు ముందే సాయం అందుతోంది. నాగలి సంతోషంతో గంతులేస్తున్నది. వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అన్నదాతలకు భరోసాగా నిలుస్తున్నది. అప్పులు తీర్చలేక ఆత్మహత్య
అటవీ నివాసితుల చట్టం 2006లో పార్లమెంట్ ద్వారా చేయబడింది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ �
రైతుబంధు పథకం ద్వారా నగదు జమ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు 11వ విడుత డబ్బులను జమ చేశారు. వరంగల్ జిల్లాలో 59,249 మందికి రూ.17.26 కోట్లు.. హనుమకొండ జిల్లాలో 55,712 మంది రైతు�
అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాత�
రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నగదును మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో సోమవారం జమ చేసింది.
Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ పదకొండవ విడుత రైతు బంధు రైతుల ఖాతాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. 22,55,081 మంది రైతులకు ఇవాళ ఒక్క రోజే ర�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు,
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�