రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్�
వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో మూల కూడా తడవదంటున్నారు. 24 గంటల నిరంతర విద్యుత్
CM KCR | రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మం�
సమస్యల పరిష్కారానికి గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉద్యమా లే శరణ్యమని భావించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సకల సౌకర్యా�
ఐదు నెలలు గడువకముందే కర్ణాటకను అధికార కాంగ్రెస్ కాటగలుపుతున్నది. సాగుకు నిరంతరాయంగా కరెంటిస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఐదు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను అరిగోస పెడుతున్న�
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు, ఇతర నగదు బదిలీ పథకాలను ఆపేయాలని భారత ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పట్ల కర్షకలోకం కన్నెర్రజేసింది.
ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీకి ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయన�
రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, రైతులపై పగబట్టిన కాంగ్రెస్కు రైతులు పొగబెట్టడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్
ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టకొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, రైతులను దగా చేసే పార్ట�
రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ రైతుబంధు పథకం ఆపివేయడానికి కుట్రలు పన్నడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, రైతులు దీన్ని ఎంత మాత్రమూ సహించరని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీ
రైతు బంధు పథకం పైసలు రైతుల ఖతాల్లో వేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీ�
దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంల�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు�