కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
కర్షకుల పెట్టుబడి కష్టాలు తీరాయి. పంట సాగు కోసం ఇప్పుడు ఆలి మెడలో పుస్తెలు అమ్మాల్సిన పనిలేదు. ఎరువులు, విత్తనాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సిన పనిలేదు. అప్పులు తెచ్చి వడ్డీలకు వడ్డీ�
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
సాగుకు పెట్టుబడి క ష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభ�
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో నేడు తెలంగాణ దేశ�
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బ్రిటన్కు చెందిన పలువురు ఎంపీలు ప్రశంసించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాల
బీఆర్ఎస్ పాలన దేశానికి అవసరమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి �
ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసు కుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.