కందకట్ల వెంకటేశ్వర్లుది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామం. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం లేనప్పుడు ప్రతి సంవత్సరం వానక�
యాసంగి సీజన్లో పంటల పెట్టుబడికి రైతుబంధు సాయం అందుతుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని వేరుశనగ పంట పొలంలో రైతులతో కలిసి ప్రజాప్రతి
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వందేండ్ల కిందటి జాగీర్దార్ కాల్వకు పునర్జీవం పోశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతోంది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతోంది. మూడురోజుల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తుండడంతో రైత�
రైతుబంధు సాయం అన్నదాతలకు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో అదునుకు పంట పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో గ్రామాల్లో కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �
రైతుల రక్తాన్ని పీల్చే రాబంధుల రోజులు పోవాలని.. కర్షకుల కష్టాన్ని కరెన్సీ చేసుకునే భూస్వాముల
భాగస్వామ్యం ఉండొద్దని.. ఆరునెలల పంట మొత్తం అమ్మినా తీరని అసలు, వడ్డీ వంటి పరిస్థితి రాకూడదని..
Rythu bandhu | పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. మొదటి రోజైన బుధవారం ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.607.32 కోట్లు