యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయనిది.. సువిశాల భారతదేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం అమలు చేయనిది.. కరోనా కల్లోలంలో కాసుల కోసం కర్షకులు నేలవంక చూస్తున్న టైంలో భరోసా ఇచ్చింది
ఇందులో నిర్దిష్టమైన సమాచారం గణాంకాలతో సాధికారికంగా చర్చించిన దరిమిలా చెప్పుకోవాల్సింది ‘రైతుబంధు పథకం’ పేద రైతు కుటుంబాలలో వెలుగును నింపింది అని మాత్రమే. అదే సమయంలో మధ్యస్థ,
బీఆర్ఎస్ పార్టీ వైపే నేడు దేశ ప్రజలంతా చూస్తున్నారని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు బంధు కోసం 2023 జనవరి 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు.
పదో విడుత రైతుబంధు డ బ్బులు జమచేసేందుకు వ్యవసాయ శాఖ చ ర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించే లా ఏర్పాట్లు చేస్తున్నది.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానిక
రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో అధికశాతం బీసీలు లబ్ధిపొందుతున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు వెల్లడించారు.
రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులను కమిటీ చైర్మన్ కందూర్ సం�
పదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసిన దరిమిలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నది.
స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచి త విద్యుత్, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో వ్య వసాయం పండుగలా సాగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం గణనీయం