పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ కితాబు 50 వేల కోట్లు దాటిన సందర్భంగా ప్రత్యేక కథనాలు ధైర్యం నింపిన రైతుబంధు: ఎన్డీటీవీతో రైతులు హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథక�
14 రోజులు ఘనంగా సాగిన రైతుబంధు సంబురాలు రంగవల్లులు, ర్యాలీలతో ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు ఉత్సాహ�
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు అభిషేకం ఎడ్ల బండ్లతో ఊరేగింపులు ముగ్గులతో మహిళల కృతజ్ఞతలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 14: పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు �
‘సంక్రాంతిలోని క్రాంతి/ సమతావాది కవికి సంభ్రాంతి/ ఈ క్రాంతి పల్లెలో, పట్నంలో/ ఎల్ల ఎడలా పంటలా పండాలి… పంటలు ప్రతి పొలంలో పండాలి/… ప్రజల ఆకలి కడుపులు నిండాలి/ భారతి హృదయం వెచ్చగా ఉండాలి..’ అంటూ మనసు మనసున, పల్
స్వరాష్ట్రంలో అన్నదాతల చెమట చుక్కలకు గౌరవం పెట్టుబడి సాయంతో రైతు కుటుంబాల్లో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కర్షకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి జోరుగా రైతుబంధు వారోత్సవ�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసి�
ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొదటి మూడు రోజులు అన్ని గ్రామాలలో విద్యార్థులకు రైతు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు ఓర్వలేకనే ప్రతిపక్షాల లేనిపోని ఆరోపణలు టీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు విమర్శించడం సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
దేశానికి దిక్సూచి తెలంగాణ వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ బీజేపీది రైతు వ్యతిరేక విధానాలు కంటోన్మెంట్లో ఘనంగా వారోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సికింద్