పండుగలా రైతుబంధు సంబురం ముందే వచ్చిన సంక్రాంతి శోభ ర్యాలీలు, ముగ్గుల పోటీలు నవధాన్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్�
హ్యాష్ట్యాగ్ను ఉపయోగించి వేలాది ట్వీట్లు సీఎం కేసీఆర్, రైతుబంధుపై ప్రశంసల వెల్లువ హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా ర�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఎండ్ల బండి, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ రైతు వేదికల వద్ద ముగ్గుల పోటీలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం పెద్దశంకరంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైత�
సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్�
ఖమ్మం :తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల నిర్వాహణ భేష్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కితాబిచ్చారు. ఈ నెల4వ తేదీ నుంచి నగర వ్యవసాయ మా�
ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�
హైదరాబాద్: రైతు సంక్షేమం కోసం ఓ ట్రెండ్ సెట్టింగ్ పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రైతు బంధు స్కీమ్.. తెలంగాణ రైతుల్ని ధనవంతుల్ని చేస్తోంది. రైతు బంధు పథకం ద్వారా అందుతోన్న పం�
నేటితో 50 వేల కోట్లకు చేరనున్న సాయం కేసీఆర్ చొరవతో సాగుకు మంచిరోజులు అన్నదాతలకు తొలిగిన పెట్టుబడి రంది కొనసాగుతున్న రైతుబంధు వారోత్సవాలు డప్పుచప్పుళ్ల మధ్య ఎడ్లబండ్ల ర్యాలీలు ముఖ్యమంత్రి చిత్రపటాలకు
ఈరోజు జనవరి 10, రాష్ట్రమంతా పండుగ రోజు. నాలుగురోజుల ముందే సంక్రాంతి ‘లక్ష్మి’ ఇళ్లిల్లూ అలరించిన శుభ సందర్భం. అన్నదాతల దశ-దిశ మార్చిన ‘రైతుబంధు’ సీఎం కేసీఆర్ పాలనలో గత వారం రోజులుగా జరుగుతున్న సంబురాలకు �
కులకచర్ల : తెలంగాణ రాష్ట్రంలో నేడు రైతులు నిజమైన పండుగ జరుపుకుంటున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో రైత
వికారాబాద్ : రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తూ దేశ రైతాంగానికి మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ నిలిచారని సబితాఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితాఆనంద్ అన్నారు. ఆదివ
పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జర�
శంషాబాద్ రూరల్ : రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పాలమాకుల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ కే శ్రావణ్గౌడ్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఊరూరా రైతుబంధు వారోత్సవాలు ఉత్సహంగా పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వారోత్సవాలలో రంగోలీ పోటీలు, పలువురికి నగదు, బహుమతుల ప్రదానం మేడ్�
మిన్నంటిన ‘రైతుబంధు’ సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు ఉత్సాహంగా పాల్గొంటున్న కర్షకలోకం జిల్లాల్లో వేడుకలకు హాజరైన మంత్రులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 8: పంట పెట్టుబడి సాయం తమ ఖ�