నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించి�
ఖమ్మం: రైతుబంధు సంబురాలలో భాగంగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వివిధ పాఠశాలలో విద్యార్ధులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నేతలు షేక్ బాజీ బాబా
షాద్నగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్న
చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్య�
ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఏటా రూ. 50వేల కోట్లు అందజేస్తూ ఆదుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎ
నాడు-నేడు ముగ్గు వేసిన రైతు కూతురు వైశాలి రైతు బీమా కింద 5 లక్షలు వచ్చాయని వెల్లడి దేవరుప్పుల, జనవరి 5: ఎవుసం చేసుకొని బతికే కుటుంబం అది. ఆ రైతన్నకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. విధి వక్రించి అతను అనారోగ్యంత�
తాండూరు : ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. �
దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగా
చండ్రుగొండ: దేశానికి రైతే వెన్నెముక అని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతువేదికల అలంకరణ కార్యక్రమాలు, మహిళల ముగ్గుల పోటీలను నిర్వహి
ఘట్కేసర్, జనవరి 4: సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రత్యేకంగా అమ లు చేస్తున్న రైతు బంధు పథకానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లో పడుతున్నందున గ్రామ గ్రామాన రై తు బంధు సంబురాలు ఘనంగా ని ర్వహించాలని రాష్ట్ర కార్మ�
వికారాబాద్ : వ్యవసాయానికి చేయుతనిచ్చి రైతులను నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోన
ఆరో తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్న ఉత్సవాలు రైతుల ఖాతాల్లోకి ఇప్పకే రూ.17 కోట్ల 47 లక్షలు జమ ఉత్సవాలను విజయవంతం చేస్తాం: మంత్రి మల్లారెడ్డి బౌరంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతుల క్షీరాభిషేకం మేడ్చల్