ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
మేడ్చల్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): యాసంగి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లోనే మంగళవారం జమ చేసింది. మేడ్చల్ జిల్లాలో మొదటి రోజు 14,555 మంది రైతుల ఖాతాల్లో రూ. 3.70కోట
ఎనిమిదో విడతకు 7,645.66 కోట్లు విడుదల 66,61,638 మంది రైతులకు లబ్ధి డిసెంబర్ 10 వరకు ధరణిలో నమోదైన పట్టాదారులకు వర్తింపు ఎకరంలోపు రైతులకు తొలి రోజు.. పది రోజుల్లో అందరికీ ఆర్ఎఫ్వోఆర్ రైతులకు కూడా జమ హైదరాబాద్, డి�
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ
28 నుంచి పది రోజులపాటు ఖాతాల్లోకికోటిన్నర ఎకరాలకు 7,500 కోట్లు సాయం కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు క�
కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటది దళిత బంధును ఆరు నూరైనా అమలు చేస్తాం రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించం.. ఎంతటి కొట్లాటకైనా తెలంగాణ సిద్ధం మా సహనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రంలో ఉన్నది ప్రజావ్యతిర�
కొత్త అర్హుల నుంచి స్వీకరణ: వ్యవసాయశాఖ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10వ తేదీ నాటికి ధరణిలో నమోదైన, కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు 2020-21 యాసంగి సీజన్ రైతుబంధు కోసం దరఖాస్తు చ
త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయింపు వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని విస్తృత ప్రచారం ఆరుతడి పంటల �
8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి ఇప్పటివరకు రైతుబంధు రూ.43 వేల కోట్లు అందజేత యాసంగిలో 7,500 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే ఎక్క�
శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాం�
రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచాం రైతు బీమా ప్రపంచంలోనే ప్రత్యేకమైన పథకం నకిలీ విత్తన విక్రేతలపై పీడీయాక్ట్ తెచ్చినది మనమే ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు ఠాణాల్లో అమ్మారు 55 లక్షల టన్నులకు డిమాండ్ పెరిగి�
‘దండుగన్న వ్యవసాయాన్ని’ పండుగలా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. ఈ విజయాన్ని సాధించటానికి కేసీఆర్ ‘మహా యజ్ఞమే చేశారు. కాడి వదిలేసి పట్టణాలకు వలసవెళ్లిన రైతులను తిరిగి పల్లెలకు తెప
‘ముఖతః విద్య బోధించే బ్రాహ్మణులు విధాత ముఖం నుంచి, భుజబలంతో యుద్ధం చేసే క్షత్రియులు విధాత భుజం నుండి, వాణిజ్యం చేసే వైశ్యులు తొడ నుంచి, శూద్రులు విధాత పాదం నుంచి ఉద్భవించారని’ పెద్దలు చెప్పారు! దురదృష్టవ�