కేంద్రం, నాలుగు రాష్ర్టాలకు మార్గదర్శి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు ఏపీ, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లోనూ వారికన్నా తెలంగాణలోనే అధిక సాయం నాలుగేండ్లలో 50 వేల కోట్లు పంపిణీ ఆ రాష్ర్టాల్లో 12 వేల కోట్లు దా�
Rythu Bandhu Samburalu in Telangana from tomorrow | తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా�
సాగురంగ దశదిశను మార్చగల శక్తి దీనిసొంతం ఈ పథకం ప్రపంచ దేశాలకు ఆదర్శం ప్రపంచ నేతలకు రాని ఆలోచన కేసీఆర్కు వచ్చింది చరిత్రలో నిలిచిపోయే పథకాన్ని సీఎం తెచ్చారు ఎఫ్ఏవో రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ అని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి, వ్యవసాయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగ�
రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ రంగారెడ్డి జిల్లాకు రూ. 53.12 కోట్లకుపైగా, వికారాబాద్ జిల్లాకు రూ.53.65 కోట్లకుపైగా డబ్బులు .. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తికి అధికారుల చర్యలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల హర్�
Rs 130 cr amount credited to farmers account under rythu bandhu scheme | ఎనిమిదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ నిరాటంకంగా సాగుతున్నది. మూడో రోజు రైతుల ఖాతాల్లో రూ.1,302.60కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
Rythu Bandhu | టంగ్… టంగ్… మంటూ పెట్టుబడి సాయం నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 28వ తేదీ నుంచి మొదలైన ప్రక్రియ రెండో రోజు జోరుగా
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
మేడ్చల్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): యాసంగి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లోనే మంగళవారం జమ చేసింది. మేడ్చల్ జిల్లాలో మొదటి రోజు 14,555 మంది రైతుల ఖాతాల్లో రూ. 3.70కోట
ఎనిమిదో విడతకు 7,645.66 కోట్లు విడుదల 66,61,638 మంది రైతులకు లబ్ధి డిసెంబర్ 10 వరకు ధరణిలో నమోదైన పట్టాదారులకు వర్తింపు ఎకరంలోపు రైతులకు తొలి రోజు.. పది రోజుల్లో అందరికీ ఆర్ఎఫ్వోఆర్ రైతులకు కూడా జమ హైదరాబాద్, డి�
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ