పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర�
క్షీరాభిషేకం| పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చే�
63.25 లక్షల రైతులకు పెట్టుబడి సాయం గత సీజన్ కంటే 2.81 లక్షల మంది అదనం హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు రైతుబంధు నగదు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. దాదాపు కోటిన్నర ఎకరాలలో పంట పెట
కోటిన్నర ఎకరాలు..7,500 కోట్ల నిధులు మొత్తం అర్హులు 63.25 లక్షల మంది కొత్త రైతులు 2.81 లక్షల మంది పెరిగిన భూమి 66,311 ఎకరాలు అత్యధికం నల్లగొండ.. అత్యల్పం మేడ్చల్ కరోనా విపత్తులోనూ వెనక్కి తగ్గని సీఎం: వ్యవసాయశాఖ మంత్రి �
ఎల్లుండి నుంచి రైతుబంధు జమ | రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
బ్యాంకుల విలీనంతో రైతుబంధుకు ఇబ్బంది లేదుకొత్త రైతులు 10లోగా ఏఈవోకు వివరాలివ్వాలి15 నుంచి ఖాతాల్లో జమ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పలు బ్యాంకుల విలీనంతో రైతుబంధు పంపి�
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నప
రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మేలైన పంటల సాగు, మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పించడంలో రైతుబంధు కో ఆర్డినేటర్లది కీలకపాత్ర అని రైతుబంధు సమితి రాష్ట్ర చై�
సీఎం కేసీఆర్ను కొనియాడిన లబ్ధిదారురాలు కుభీర్, ఏప్రిల్ 17: మహారాష్ట్ర వాసికి తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా అందించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతు భార్య స్పందిస్తూ.. కేసీఆర్ పనితీరును కొనియాడారు. ఇలాం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ గడువుకు ఒకరోజు ముందు నోముల నర్సయ్య కుమారుడు భగత్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన�