ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందజేసి ప్రతిఒక్కరికీ పని కల్పించి వలసలను నివారించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సంక
రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు ఐదేండ్లుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది
ప్ర స్తుతం దేశంలో కొంతమందికే లబ్ధి చేకూర్చే నాయకులున్నారు. ఈ తరుణంలో దేశ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కావాలి. నలుగురు పారిశ్రామికవేత్తలకో లేదా సొంత ప్రాంతాలకో లబ్ధి చేకూరుస్తున్న స్వార్థ రాజక�
65 లక్షల మంది ఖాతాల్లో రూ.7,433 కోట్లు జమ హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వానకాలం రైతుబంధు పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం కింద రూ.7,433 కోట్లు జమ చేసింద�
అదును సమయానికి రైతుబంధు అందుతుంది నాకు ఎకరం భూమి ఉన్నది. సరిగ్గా అదును సమయానికి రైతుబంధు సొమ్ము అందుతుంది. సర్కారు ఇచ్చే పైసల తోనే ఏటా నేను మందుకట్టలు, విత్తనాలు కొనుక్కుంటున్నా. మా ఊర్లో అందరూ సాగు ఖర్చు
నేటి నుంచి ఐదెకరాల పైబడిన రైతులకు నిధులు అర్హులైన రైతులందరికీ రైతుబంధు సమీక్షలో ఆర్థిక మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు రై�
చూడు చూడు తెలంగాణ చూడు నాటి నేటి తేడా నవ తెలంగాణ చూడు హరితహారం తోటి ఆనందాలు చూడు పల్లె వనం ప్రగతి పార్కులను చూడు… కన్నతల్లికి బరువు కట్నకానుకలు కళ్యాణ లక్ష్మితో కష్టాలు తీర్చిండు చూడు చూడు తెలంగాణ చూడు
నేటి నుంచి పెట్టుబడి సాయం పంపిణీ తొలిరోజు ఎకరం రైతులకు రైతుబంధు 9.98 లక్షల మందికి 586.66 కోట్లు మిగతావారికి క్రమపద్ధతిలో పంపిణీ మొత్తం రైతుల సంఖ్య 68.94 లక్షలు అవసరమయ్యే నిధులు 7,654.43 కోట్లు ఈ సీజన్తో 58వేల కోట్ల సాయం
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేర�
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. స�