ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాల మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయి. దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే �
ఉక్రెయిన్లో రష్యా దళాలు చేసిన దాడిలో కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సమయంలో చాలా మంది భారతీయులు ఉక్రెయిన్లో ఇరుక్కుపోయారు. వారిలో కర్ణాటకకు చె�
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక అమెరికన్ పౌరుడు మరణించాడు. ఈ ఘటన చెర్నిహివ్లో జరిగినట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఇలా అమెరికన్ పౌరుడు మరణించిన విషయాన్ని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చాలా మంది ధనవంతులు ఉక్రెయిన్ వీడి విదేశాల్లో తలదాచుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం స్వదేశంలోనే ఉండి అధికారులకు సాయం చేస్తున్నాడు. ఫోర్బ్స్ 100 మంది ఉక్రెయిన్ ధనవంతుల్ల�
కీవ్: ఉక్రెయిన్లోని పశ్చిమ నగరం లివివ్లో ఇవాళ భారీ పేలుళ్లు జరిగాయి. మూడు ప్రదేశాల్లో పేలుళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు భారీ శబ్ధాలు వినిపించాయి. దానికి ముంద�
Oksana Shvets | ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets) మరణించారు. రాజధాని కీవ్లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల �
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ నేతలను ఉద్దేశించి ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. జర్మనీ అందించిన సాయానికి ఆయన థ్యాంక్స్ తెలిపారు. కానీ చాలా ఆలస్యంగా సాయం అందినట్లు ఆయన చెప్
కీవ్: రష్యా దాడిలో దారుణం జరిగింది. వేలాది మంది శరణార్థులు తలదాచుకుంటున్న మారిపోల్ డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో వందల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంద�
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది.
హేగ్: ఉక్రెయిన్పై దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్లోని ప్రపంచ కోర్టు ఈ మేరకు బుధవారం పిలుపుని