మాస్కో: సుమారు 1300 మంది తలదాచుకుంటున్న మారిపోల్లోని డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వందలాది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ ఘటన పట్ల రష్యా కొత�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
Artyom Datsishin | ఉక్రెయిన్పై రష్యాలు దాడుల్లో మరో కళాకారుడు మృతిచెందాడు. గురువారం కీవ్లోని ఓ బిల్డింగ్పై రష్యా సేనలు చేసిన రాకెట్ దాడిలో ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ మృత్యువాతపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ టాప్
లీవ్పై రష్యా బలగాల భీకర దాడులు పోలండ్కు వలస వెళ్తున్న వేలాది మంది ఉక్రెయిన్లు ఉన్నది అక్కడే రాజధాని కీవ్పైనా బాంబుల మోత స్కూళ్లు, దవాఖానలపై పుతిన్ సేనల దాడులపై ప్రపంచ దేశాల ఆగ్రహం దర్యాప్తు చేపట్టా�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాల మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయి. దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే �
ఉక్రెయిన్లో రష్యా దళాలు చేసిన దాడిలో కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సమయంలో చాలా మంది భారతీయులు ఉక్రెయిన్లో ఇరుక్కుపోయారు. వారిలో కర్ణాటకకు చె�
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక అమెరికన్ పౌరుడు మరణించాడు. ఈ ఘటన చెర్నిహివ్లో జరిగినట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఇలా అమెరికన్ పౌరుడు మరణించిన విషయాన్ని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చాలా మంది ధనవంతులు ఉక్రెయిన్ వీడి విదేశాల్లో తలదాచుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం స్వదేశంలోనే ఉండి అధికారులకు సాయం చేస్తున్నాడు. ఫోర్బ్స్ 100 మంది ఉక్రెయిన్ ధనవంతుల్ల�
కీవ్: ఉక్రెయిన్లోని పశ్చిమ నగరం లివివ్లో ఇవాళ భారీ పేలుళ్లు జరిగాయి. మూడు ప్రదేశాల్లో పేలుళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు భారీ శబ్ధాలు వినిపించాయి. దానికి ముంద�