రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్కు ఉక్రెయిన్ వార్పై వాస్తవాలు వెల్లడించేందుకు సైనికాధికారులు, సలహాదారులు భయపడుతున్నారని అమెరికా పేర్కొంది.
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీనిచ్చి 24 గంటలు గడువక ముందే రష్యా యూటర్న్ తీసుకొన్నది. కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించిన పుతిన్ సేనలు బు�
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న అన్ని నగరాలపై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. డోనెస్కీ ఫ్రంట్లైన్లో ఉన్న అన్ని పట్టణాలపై బాంబుల వర్షం కురుస్తోంది. డోనెస్కీ ప్రాంతంలో 2014 నుంచి ఉక్రెయిన�
మాస్కో: రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న సైనిక ఆయుధ బాండాగారంపై ఉక్రెయిన్ మిస్సైల్ దాడి చేసింది. పశ్చిమ రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న మిలిటరీ క్యాంపు నుంచి భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధి
భారత్లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస
ఇస్తాంబుల్: ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్లో సమావేశం అయ్యారు. ఆ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఇవాళ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మాట్లాడాడు. జెలెన్స్కీ, ప�
ష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తున్నది. నిత్యం బాంబు మోతలతో జనం దద్దరిల్లిపోతున్నారు. యుద్ధం ప్ర�