రష్యా బలగాలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్లోని గ్రామం సాహసం కీవ్పై క్షిపణుల వర్షం కురిపించిన రష్యా ఐరాస చీఫ్ ఉండగానే దాడులు యూఎన్ను అవమానించడమే: జెలెన్స్కీ దాడుల్లో రేడియో లిబర్టీ జర్నలిస్టు మృతి కీ�
బ్రసెల్స్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా
నల్ల సముద్రంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న తమ సెవాస్తొపోల్ నౌకాశ్రయాన్ని కాపాడుకోవడానికి రష్యా మిలిటరీ డాల్ఫిన్లను రంగంలోకి దించింది. శిక్షణ పొందిన రెండు డాల్ఫిన్లు ఈ నౌకాశ్రయం దగ్గర నీటిలో తిరుగు�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడాన్ని పశ్చిమ దేశాలన్నీ తప్పుబడుతూ.. రష్యాపై పలువిధాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది కానీ.. అవి అంత ప్రభావం చూప
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
వాషింగ్టన్: రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ అభిప్రాయపడింది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం �
Moskva | నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్కువా (Moskva) నీట మునిగిపోయిన ఘటనలో ఓ సెయిలర్ మరణించగా, 27 మంది గల్లంతయ్యారని రష్యా ప్రకటించింది.
మాస్కో: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్పై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యాపై అమెరికాతో పాటు యూరోప్ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా �
ఉక్రెయిన్ ఆక్రమణలో అత్యంత కీలక నగరమైన మరియుపోల్ రష్యా వశమైంది. యుద్ధం ప్రారంభించిన దాదాపు నెల రోజుల తర్వాత రష్యా అతి కష్టమ్మీద గురువారం ఈ నగరాన్ని చేజిక్కించుకొన్నది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుత�