ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు వారి భూభాగంలోకి బలవంతంగా తరలించాయని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్(ఓఎస్సీఈ) తాజా నివేదికలో వెల్లడించింది. వారిని ఉక్రెయిన్ సర�
కీవ్: రష్యా యుద్ధ నౌక.. మిస్సైల్ క్రూయిజర్ మాస్క్వా తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక మాస్క్వాపై భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ క
ఉక్రెయిన్పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలె�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాలు అత్యంత క్రూరంగా, మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. తాజాగా బుకా ప్రాంతంలోని ఒక ఇంట్లో రష్యా సైనికులు అమానవీయ ఘటనకు పాల్పడ్�
కీవ్: రష్యా వ్యాపార, రాజకీయవేత్త విక్టర్ మెద్వెచక్ను ఉక్రెయిన్ అరెస్టు చేసింది. ఉక్రెయిన్ మిలిటరీ దుస్తులు ధరించి.. చేతులకు బేడీలతో ఉన్న మెద్వెచక్ ఫోటోను రిలీజ్ చేశారు. అయితే మెద్వెచక్ను తీ
మాస్కో: మారియపోల్ నగరంలో సుమారు 1026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా పేర్కొన్నది. మారియపోల్లో కొన్ని వారాల నుంచి భీకర దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ నగరం రష్యా ఆధీనంలోకి వెళ
కీవ్: ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని తెలిపింది. �
ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగు
ఉక్రెయిన్పై రష్యా సేనల దాడుల నేపథ్యంలో రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టెలిగ్రాం ఛానెల్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ‘‘మరియాపోల్ మాత్రమే కాదు, కీవ్పై కూడా ద�
లండన్: ఉక్రెయిన్లో ఫాస్పరస్ బాంబులతో రష్యా దాడులు చేసే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. మారియపోల్ నగరంలో రష్యా ఆ బాంబులను వాడే ఛాన్సు ఉన్నట్లు బ్రిటన్ అంచనా వేసింది. బ్రిటన్ రక�
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు