ఒకే ఒక్క కుక్క. దీంతో ఏమవుతుందిలే? ఆరోగ్యం బాగో లేదు కదా.. విడిచేద్దాం.. అనుకున్నారు రష్యా సైనికులు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా ఆర్మీ ఓ జాగిలం ఆరోగ్యం బాగోలేదని ఉక్రెయి�
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అర్ధనగ్నంగా మహిళ ఆందోళన ఉక్రెయిన్ మహిళలపై రష్యా సేనల దురాగతాలపై నిరసన మరియుపోల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటన కేన్స్/పోక్రోవ్స్, మే 21: ఫ్రాన్స్లో జరుగు�
మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు వెల్లడించింది. అజోవ్ ప్లాంట్కు రక్షణగా ఉన్న సై
మాస్కో: అజోవ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న రెండు వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఇప్పటి వరకు లొంగిపోయినట్లు రష్యా వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొగూ ఈ విషయాన్ని తెలిపారు. బహుశా 1700 మంది సైనికు�
టెక్సాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నాలుక కర్చుకున్నారు. . టెక్సాస్లోని డెల్లాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇరాక్పై యుద్ధానికి వెళ్లినట్లు తెలి
మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్లో చాన్నాళ్ల నుంచి భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్లాంట్లో తలదాచుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు ఎన్నో ప్రయత్న�
Vladimir Putin | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై (Vladimir Putin) ఆంక్షలు వి�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని యావత్ ప్రపంచం ఓవైపు ఎదురుచూస్తుంటే.. మరోవైపు, అగ్నికి అజ్యం పోసేలా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటో లో చేరుతామని స్వీడన్, ఫిన్లాండ్ ప్రకటిం�
కీవ్: రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. ఆ సిట�
జనవరి-మార్చి త్రైమాసికంలో 1,678.40 కోట్ల నికర లాభం ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడ�
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడి నేపథ్యంలో 60 లక్షల మందికిపైగా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.