మాస్కో: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్ల రష్యా పేర్కొన్నది. రాత్రికి రాత్రే ఈ దాడి జరిగినట్లు రష్యా వెల్లడ�
లాస్ ఏంజిల్స్: దాదాపు దశాబ్ధ కాలం తర్వాత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సుమారు రెండు లక్షల మంది నెట్ఫ్లిక్స్ చందాను వదులుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింద�
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఆక్రమణకు పుతిన్ సేనలు కదిలాయి. డాన్బాస్ శివారు ప్రా�
రష్యాతో ఎడతెగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పలు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్లో పర
యుద్ధం మొదలై రెండు నెలలు సమీపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించాలన్న రష్యా కాంక్ష నెరవేరడంలేదు. దీంతో అధ్యక్షుడు పుతిన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రష్యా తరఫున త్వరలో సిరియా ఫైటర్లను ర�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. లివివ్ నగరంపై ఇవాళ మిస్సైల్ దాడి జరిగింది. నాలుగు క్షిపణులతో ఇవాళ రష్యా అటాక్ చేసినట్లు గవర్నర్ మాక్సిమ్ కోజిస్కీ తెలిపారు. ప్రాథమిక సమ�
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ‘రష్యా-1’ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాకి చెందిన యుద్ధ నౌక మాస్కువా నల్లసముద్రంలో మునిగిపోవడంతో మూడో ప్రపంచ యుద్�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీపై ఇవాళ రష్యా దాడి చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. హై ప్రిసిషన్ మిస్సైళ్లతో 16 శత్రు టార్గెట్లను
తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అమెరికా, మిత్రదేశాలకు రష్యా హెచ్చరిక స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలోచేరే అవకాశాలపైనా ఘాటు స్పందన కీవ్పై మరిన్ని దాడులు తప్పవని వెల్లడి కీవ్, ఏప్రిల్ 15: ఉక్రెయిన్�
న్యూఢిల్లీ: ఒకవైపు ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎస్-400 సిమ్యులేటర్లు, పరికరాలను భారత్కు రష్యా సరఫరా చేసింది. భారీ ఎయిర్ ఢిఫెన్స్ క్షిపణి వ్యవస్థ రెండో స్క్వాడ్రన్గా ట్రైనింగ్ స్క్వాడ్�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మిస్సైల్ దాడులు చేశామని, ఇక ముందు భీకరంగా క్షిపణి దాడులు ఉంటాయని ఇవాళ రష్యా రక్షణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని, దానికి ప్ర