సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైం�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే
కీవ్: నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా బోట్లను ఉక్రెయిన్ పేల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం స్నేక్ ఐలాండ్ వద్ద రె�
ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా య�
రష్యా బలగాలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్లోని గ్రామం సాహసం కీవ్పై క్షిపణుల వర్షం కురిపించిన రష్యా ఐరాస చీఫ్ ఉండగానే దాడులు యూఎన్ను అవమానించడమే: జెలెన్స్కీ దాడుల్లో రేడియో లిబర్టీ జర్నలిస్టు మృతి కీ�
బ్రసెల్స్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా
నల్ల సముద్రంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న తమ సెవాస్తొపోల్ నౌకాశ్రయాన్ని కాపాడుకోవడానికి రష్యా మిలిటరీ డాల్ఫిన్లను రంగంలోకి దించింది. శిక్షణ పొందిన రెండు డాల్ఫిన్లు ఈ నౌకాశ్రయం దగ్గర నీటిలో తిరుగు�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడాన్ని పశ్చిమ దేశాలన్నీ తప్పుబడుతూ.. రష్యాపై పలువిధాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది కానీ.. అవి అంత ప్రభావం చూప
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి