టెక్సాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నాలుక కర్చుకున్నారు. . టెక్సాస్లోని డెల్లాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇరాక్పై యుద్ధానికి వెళ్లినట్లు తెలి
మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్లో చాన్నాళ్ల నుంచి భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్లాంట్లో తలదాచుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు ఎన్నో ప్రయత్న�
Vladimir Putin | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై (Vladimir Putin) ఆంక్షలు వి�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని యావత్ ప్రపంచం ఓవైపు ఎదురుచూస్తుంటే.. మరోవైపు, అగ్నికి అజ్యం పోసేలా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటో లో చేరుతామని స్వీడన్, ఫిన్లాండ్ ప్రకటిం�
కీవ్: రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. ఆ సిట�
జనవరి-మార్చి త్రైమాసికంలో 1,678.40 కోట్ల నికర లాభం ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడ�
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడి నేపథ్యంలో 60 లక్షల మందికిపైగా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.
హెల్సింకీ: నాటో దళంలో ఫిన్ల్యాండ్ చేరనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నది. ఫిన్ల్యాండ్ ప్రెసిడెంట్ సౌలీ నీనిస్టో, ప్రధాని సన్నా మారిన్ దీనిపై సంయుక్త ప్రకటన �
కీవ్: ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు రష్యా సుమారు 800 మిస్సైళ్లను తమపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. వీటిల్లో క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైళ్లను ఉన్నాయి. ఉక్రెయిన్ సైనిక అధికా
ఖార్కీవ్ సమీపంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు తరిమికొట్టాయని అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం ప్రకటించారు. మరియుపోల్లోని స్టీల్ ప్లాంట్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్టు వెల్లడిం
కీవ్: ఉక్రెయిన్లో అనేక ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి నెలలో ఇజియమ్ పట్టణంపై కూడా రష్యా దాడి చేసింది. ఆ దాడిలో అయిదు అంతస్తుల బిల్డింగ్ ఒకటి నేలమట్టం అయ్�
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యా భారీగానే ఆయుధాల్ని కోల్పోయింది. ప్రతిదాడిలో కొన్ని ధ్వంసం కాగా.. కొన్ని ఆయుధాలు నిర్వీర్యం అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన వార్లో రష్యా కోల్పోయిన వాటిల్లో ఇన
మాస్కో: ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలవకూడదని తాజాగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. జీ7 గ్రూపులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయ�