Russia | ఉక్రెయిన్తో ఏడు నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Vladimir Putin:మాతృభూమి రక్షణ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ సైనిక దళాల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరిలో అటాక్ మొదలుపెట్టిన
దక్షిణ ఉక్రెయిన్లో అణు విద్యుత్ కేంద్రానికి అతిసమీపంలో రష్యా క్షిపణి దాడిచేసింది. ఈ ప్లాంట్లోని మూడు రియాక్టర్లను దెబ్బతీయకుండా సమీపంలోని పారిశ్రామిక పరికరాలను క్షిపణి ఢీకొట్టింది. ఈ ఘటనతో ఉక్రెయ�
Ukraine | ఏడు నెలలకుపైగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్కు బ్రిటన్ కొన్ని హెచ్చరికలు చేసింది.
యూరప్ వెళ్లే సహజ వాయువు పైప్లైన్ను రష్యా నిలిపివేయడంపై పశ్చిమ దేశాలు మండి పడుతున్నాయి. ఎనర్జీని కూడా ఆయుధంలా రష్యా ఉపయోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నాయి. వీటిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర�
ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్�
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టిందని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రం పొంది 31 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ దేశంలో స్వతంత్�
స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్ల
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల జపొరిజియా అణు కేంద్రం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ ఉద్యోగులు ఉన్నా.. ఆ కేంద్రాన్ని మాత్రం రష్యా సైనికులు పహారా కా�
ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగిన విషయాన్ని హైలైట్ చేసిన ఉక్రెయిన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద�
మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంల�
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచం శాంతికి చిచ్చుపెట్టింది. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని చైనా అంటోంది. రష్�
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. అదే సమయంలో ఉక్రెయిన్కు అవన్నీ మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆయుధాలు, ఆర్థిక సహకారం అందించడం మొ�