మాస్కో: ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలవకూడదని తాజాగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. జీ7 గ్రూపులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయ�
మాస్కో: రష్యా మే 9వ తేదీన విక్టరీ డే పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాస్కోలో విక్టరీ డే పరేడ్ రిహార్సల్స్ జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిన సందర�
తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇ
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా తీవ్ర రక్తపాతానికి పాల్పడుతున్నది. తమ సేనలకు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులతో పాటు, పౌరులపై కూడా దాడులను తీవ్రం చేస్తున్నది.
మాస్కో: రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాత్రి జరిగిన దాడిలో 600 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన సైనిక పోస్టులు, సామాగ్రి కేంద్రా�
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైం�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే
కీవ్: నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా బోట్లను ఉక్రెయిన్ పేల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం స్నేక్ ఐలాండ్ వద్ద రె�
ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా య�
రష్యా బలగాలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్లోని గ్రామం సాహసం కీవ్పై క్షిపణుల వర్షం కురిపించిన రష్యా ఐరాస చీఫ్ ఉండగానే దాడులు యూఎన్ను అవమానించడమే: జెలెన్స్కీ దాడుల్లో రేడియో లిబర్టీ జర్నలిస్టు మృతి కీ�
బ్రసెల్స్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా
నల్ల సముద్రంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న తమ సెవాస్తొపోల్ నౌకాశ్రయాన్ని కాపాడుకోవడానికి రష్యా మిలిటరీ డాల్ఫిన్లను రంగంలోకి దించింది. శిక్షణ పొందిన రెండు డాల్ఫిన్లు ఈ నౌకాశ్రయం దగ్గర నీటిలో తిరుగు�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�