రష్యాతో జరుగుతున్న పోరాటంలో గాయపడిన సైనికులను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సైనికులతో కాసేపు మాట్లాడి, వారికి మెడల్స్, టైటిల్స్ అందించారు. సైనికులు కోర�
కీవ్: రష్యా తన దూకుడు పెంచింది. కీవ్ నగరంపై నిన్న రాత్రి భారీ స్థాయిలో దాడులు చేసింది. నివాస ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్పై ఫైరింగ్ చేసింది. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రె�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుక�
దాదాపు మూడు వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆహార సంక్షోభం వైపుగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజవాయువు ధరలు పెరిగిన కారణంగా ఫెర్టిలైజర్ కంపెనీల�
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ వల్ల అక్కడి ప్రజలు భయంతో దేశం వదిలి పారిపోతున్నారు. అయితే అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలో తెలియని దుస్థితిలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు, బోర్డర్ వరకూ చేరుకున్నా కూడా రకరకాల ధ�
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు
న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం ఉక్రెయిన్లోని ఎల్వివ్లోని సైనిక స్థావరంపై రష్యా దళాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 57 మ
ఉక్రెయిన్లో చాలా చిన్న చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని, అవి ఇక లేవని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ దేశంపై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ య
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై మరోసారి స్పందించింది. రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల�
ఉక్రెయిన్, రష్యా మధ్య పోరాటం చాలా రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ.. రష్యన్ తల్లులకు సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధానికి తమ పిల్లలను పంపొద్దని వారికి ఆయన సలహ�
కీవ్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలోని స్టాలిన్గ్రాడ్ నగరం భీకర పోరు సాగించిన విషయం తెలిసిందే. ఆ యుద్ధం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు రాజధాని కీవ్పై దండెత్తి వస్తున్న ర�
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకూ 79 మంది చిన్నారులు మరణించారని దాదాపు వంద మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా అణిచివేత శనివారం నాటి�
మాస్కో: రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే, అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన అంతరిక్ష ఏజెన్సీ రాస్కాస్మోస్