ఉక్రెయిన్లో కీలకమైన అణువిద్యుత్ కేంద్రం చెర్నోబిల్పై రష్యా ప్రభుత్వం ఉగ్రదాడి చేయాలని పథకాలు రచిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రబుత్వం ఆరోపించింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో అత్యంత ప్రమాదకరమైన ఘ�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే.. తల్లి ఏడుస్తూ చూడటం, రైల్వే స్టేషన్లో ఒంటరై పోయిన పసివాడు, బాంబు షెల్టర్లలో కూర్చొని తమ ప్రాణాలు కాపాడాల�
కీవ్: రష్యా కొత్త తరహా అటాక్ ప్రారంభించింది. ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలను తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. దాడులు మొదలై 13 రోజులు గడిచిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలపై బా
రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమా
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాల
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాల)కు పాల్పడుతున్నాయని యూరప్ దేశాలు వాదిస్తున్న సంగతి తెలి
వాషింగ్టన్: ఉక్రెయిన్లో రసాయనిక లేదా జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. దీనిపై శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రె�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా దళాలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా కీవ్కు సమీపంలోని ఒక గ్రామంలో చాలా బాధాకరమైన ఘటన జరిగింది. ఈ ప్రాంతం పూర్తిగా రష్యన్ సైనికుల వశమవడంతో, వాళ్లు దగ్గరలోని స్టోర
కీవ్: రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య, ఫస్ట్ లేడీ ఒలినా జెలెన్స్కా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దేశ ప్రజలపై సామూహిక హత్యలకు రష్యా పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. రష్యా జరి
ఇజ్రాయిల్: రష్యాకు చెందిన బిలియనీర్ లియోనిడ్ నెవ్జ్లిన్ ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇజ్రాయిల్లో ఉంటున్న బిలి�
కీవ్: ఉక్రెయిన్లోని సుమీపై జరిగిన ఏరియల్ అటాక్లో 22 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. దాంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రష్యా సామూహిక హననానికి పాల్పడినట్లు సుమీ గవర్నర్ డిమిట్రో జివిట్�