Minister Satyavati Rathod | తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్న�
గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న �
పల్లె దవాఖానల పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ వల్లనే గ్రామాల్లో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్�
తెలంగాణ సర్కార్ యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�
ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉండడంతో పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని తల్పునూర్ గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర అనంతరం బ
గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలకు ఇక కాలం చెల్లనున్నది. ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను జారీ చేసేందుకు అమలు చేస్తున్న టీఎస్ బీపాస్కు రెండేండ్లు పూర్తయ్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్లైన్�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. అధికారులు 17 విభాగాల్లో 262 రకాల �
తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం �