Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగితం, బొగులంపల్లి, కర్చల్, యూసుపూర్, ధర్మాపూర్, రాయ
పాల ఉత్పత్తులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాడి పశువులను పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడా పాలను సమకూర్చుకుంటూ మిగతా విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
KREST | దేశంలో మరెక్కడా లేనివిధంగా గ్రామీణ యువత కోసం ఆంత్రప్రెన్యూర్షిప్, స్టార్టప్ సెంటర్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్మితం అవుతున్నది. ఇప్పటి వరకు నగరాల్లోనే కనిపిస్తున్న ఇంక్యుబేషన్ సెంటర�
గ్రామీణ ప్రాంతాల నుంచే ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆటలకు దూరమవుతున్న చిన్నారులు దేహధూళి, కచ భారం, నోళుల వ్రేళులు, పాల బుగ్గలూ, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వ రూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా
Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం 64.61 శాతం ఇండ్లకు మా�
పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘ�
Minister Satyavati Rathod | తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్న�
గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న �
పల్లె దవాఖానల పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.