పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావ�
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టా�
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలన్నీ ఆదర్శవంతంగా మారాయి. తాజాగా గ్రామీణ యువతకు సీఎం కేసీఆర్ మరో వరం ప్రసాదించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం తో వారి అవసరాలను క్షేత్రస్థాయిలోన�
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లికి చెందిన జూపల్లి దామోదర్రావు ఏర్పాటు చేసుకొన్న కంటెయినర్ ఇల్లు ఆకట్టుకొంటున్నది. 22.2 గజాల విస్తీర్ణంలోనే ఒక బెడ్రూం, అటాచ్డ్ బాత్రూం, హాల్, �
న్యూఢిల్లీ, జనవరి 31: స్కిల్ డెలవప్మెంట్ శిక్షణలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ భారతం వెనుకబడి ఉన్నదని 2021-22 ఆర్థిక సర్వే పేర్కొన్నది. ఏదేమైనా గత సంవత్సరాలతో పోల్చుకుంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్ల�
న్యూఢిల్లీ, జనవరి 31: కొవిడ్ మహమ్మారి దేశ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పాఠశాలల్లో 6-14 ఏండ్ల మధ్య వయసు ఉండే గ్రామీణ ప్రాంత చిన్నారుల నమోదు తగ్గిందని 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎఎస్ఈఆర్(రూరల
ఉన్న ఊరులోనే ఉన్నతంగా ఎదిగేందుకు మార్గాలెన్నో.. హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుం�
ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష | పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి