రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్�
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై శనివారం సీఎం కేసీఆర్ నిర్వహి�
పెగడపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టం తీరింది. దశాబ్దాలుగా లోలెవల్ బ్రిడ్జిలతో పడ్డ నరకం దూరమైంది. మండలంలోని పలు ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల మధ్య లోలెవల్ కల్వర్టులు చుక్కలు చూపించేవి
లంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా సీసీ రోడ్లతో కళకళలాడుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర�
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని జిల్లా సంక్షేమాధికారి,మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండలంలోని రాగిబావి, పనకబండ, ముశిపట్ల, సదర్శాపురం, �
పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావ�
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టా�
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలన్నీ ఆదర్శవంతంగా మారాయి. తాజాగా గ్రామీణ యువతకు సీఎం కేసీఆర్ మరో వరం ప్రసాదించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం తో వారి అవసరాలను క్షేత్రస్థాయిలోన�
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లికి చెందిన జూపల్లి దామోదర్రావు ఏర్పాటు చేసుకొన్న కంటెయినర్ ఇల్లు ఆకట్టుకొంటున్నది. 22.2 గజాల విస్తీర్ణంలోనే ఒక బెడ్రూం, అటాచ్డ్ బాత్రూం, హాల్, �
న్యూఢిల్లీ, జనవరి 31: స్కిల్ డెలవప్మెంట్ శిక్షణలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ భారతం వెనుకబడి ఉన్నదని 2021-22 ఆర్థిక సర్వే పేర్కొన్నది. ఏదేమైనా గత సంవత్సరాలతో పోల్చుకుంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్ల�