గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. పరిశ్రమలు హైదరాబాద్కే పరిమితం కాకుండా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు విస్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాబోతున్నది. గ్రామాల్లో సొంత జాగ ఉన్నవారికే తొలుత దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకు�
జిల్లా కేంద్రంతోపాటు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, దశలవారీగా నిధులు మంజూరు చేయించుకొని పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివర�
Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగితం, బొగులంపల్లి, కర్చల్, యూసుపూర్, ధర్మాపూర్, రాయ
పాల ఉత్పత్తులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాడి పశువులను పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడా పాలను సమకూర్చుకుంటూ మిగతా విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
KREST | దేశంలో మరెక్కడా లేనివిధంగా గ్రామీణ యువత కోసం ఆంత్రప్రెన్యూర్షిప్, స్టార్టప్ సెంటర్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్మితం అవుతున్నది. ఇప్పటి వరకు నగరాల్లోనే కనిపిస్తున్న ఇంక్యుబేషన్ సెంటర�
గ్రామీణ ప్రాంతాల నుంచే ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆటలకు దూరమవుతున్న చిన్నారులు దేహధూళి, కచ భారం, నోళుల వ్రేళులు, పాల బుగ్గలూ, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వ రూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా
Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం 64.61 శాతం ఇండ్లకు మా�
పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘ�