దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.
Crop loans | ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే.. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలోని రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
పంట రుణాల తీసుకున్న రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేయగా, జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నిధుల విడుదలన
రుణమాఫీపై ప్రభు త్వం రైతులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నదని, ఒకే విడత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు విడతల వారీగా చెల్లించడమంటే రైతులను వంచించడమేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగద�
ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో కొనుగో�
కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన కరువైంది. లక్ష, లక్షా యాభైవేలలోపు లోన్ తీసుకున్న రైతులు లక్షల్లో ఉంటే.. మాఫీ మాత్రం
పట్టాదారు పాస్పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షల లోపు రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం అధికారుల నిర్వాకం ఓ మహిళా రైతుకు శాపంగా మారింది. తమ సంఘంలో సభ్యురాలు కానప్పటికీ ఆమె ఆధార్ నంబర్ను మరొకరి పేరిట నమోదు చేశారు.
రెండో విడత పంటరుణమాఫీ అంతా గందరగోళంగానే ఉన్నది. మొద టి విడత ఎలా ఉందో రెండో విడత కూడా అలానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి రెండో విడతలో కూడా చాలామంది రైతులకు పంటరుణమాఫీ కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై రైతుల్లో అదే అయోమయం కొనసాగుతున్నది. తొలి దశలో లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేశామని, రెండో దశ మాఫీ ప్రక్రియను మొదలు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం
పంట రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్కు చెందిన రైతు మాల పెద్దులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు విజ్ఞప్తి చేశాడు. సోమవారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, త
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. తొలివిడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేర కు పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అని కూడా ఉంది. నిజానికి పీఎం సమ్మాన్ కిసాన్ నిధి అనేది రైతుబంధు లాంటి ప�