రైతులందరికీ రుణమాఫీ చేయాలని గవర్నర్ను కలవనున్నట్టు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ హెల్ప్లైన్ నెంబర్కు ఇప్పటి వరకు 72 వేల ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు.
పెట్టుబడి సాయం రైతుభరోసా (రైతుబంధు)లో భారీ కోతకు రంగం సిద్ధమైంది. ఏటా సుమారు కోటి ఎకరాలకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజా బడ్జెట్ కేటాయింపులే ఇందుకు సాక్ష్యం.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. తమ భూమిపై ఉన్న రూ.88 వేల రుణాన్ని మాఫీ చేయలేదని, 68 ఏండ్ల తన తండ్రికి ఆసరా పింఛన్ కూడా ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్�
అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తేనైనా రుణమాఫీ అవుతుందేమోనన్న ఆశతో రైతులంతా గ్రీవెన్స్ సెల్కు పరుగులు తీస్తున్నా.. నిరాశే మిగులుతున్నది. రుణమా
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రుణమాఫీ సెగ తగిలింది. గురువారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం రైతు వేదికలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే హాజరు కాగా.. రుణ
గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రైతులు రుణమాఫీని పొందే విధంగా ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని రుణమాఫీ రాని రైతులు మండిపడుతు
రాష్ట్రంలో అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఇంకా సగానికిపైగా ఉన్నారని, ఇందుకు తమకు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రుణమాఫీ ఏమోగానీ..చిక్కుముడుల పరిష్కారానికి రైతాంగం అగచాట్లు పడాల్సి వస్తున్నది. వానకాలం సాగు పనులను సైతం వదులుకుని మాఫీ.. చెయ్యండి మహాప్రభో! అంటూ అటు బ్యాంకర్లు, ఇటు వ్యవసాయధికారుల చుట్టూ ప్రదక్షిణలు చే�
రుణమాఫీలో రైతుల జాబితా మొత్తం తప్పుల తడకగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. �
‘మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు రావొద్దు’ అని డీసీవో పద్మ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సూచించారు. లోన్ తీసుకోకపోయినా రుణమాఫీ లిస్ట్లో పేరు వచ్చిందని ఫోన్
అర్హతలున్నా రుణం ఎందుకు మాఫీ కాలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ను మంగళవారం రైతులు నిలదీశారు. బ్యాంకులో ఖాతాలు ఉన్న 30 మంది రైతులు బీఆర్ఎస్ జిల్లా అ�
ఈ నెల 15 వరకు ప్రతి రైతుకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామన్న మాటపై ప్రభుత్వం నిలబడే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 15న రూ.2 లక్షలలో
రూ.లక్షన్నర వరకు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణభవన్లో ఏర్పాటుచేసిన వాట్సాప్ నంబర్ 83748 52619కు కేవలం 20 గంటల్లోనే దాదాపు 30 వేల ఫిర్యాదులు అంద