కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవటం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నది.
రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయి లో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని తెలుస్తున్నది.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
రుణం తీసుకోకున్నా.. రుణమాఫీ అయినట్టు మెసేజ్లు రావటంతో రైతులు అవాక్కయిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్నది.నాలుగైదు రోజలుగా రైతులు నిజామాబాద్లోని నాందేడ్వాడ యూనియ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో 2024-2025 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల లెక్కచెప్పారు. అయితే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో అబద్ధాలాడేందుకు వెనుకాడట్లేదు నేటి పాలకులు. గొప్పల కోసం అలవికాని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు.
గత డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి.. రూ.31 వేల కోట్ల మాఫీ అని గొప్పలు చెప్పి.. తీరా రూ.6 వేల కోట్లు విదిల్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయా
బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణాలున్న రైతులందరి ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశామని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ కార్యకర్తల రుణమాఫీ సంబురాలు కూడా అట్టహాసంగా జరిగాయి. అదే రోజు రైతు వేదికల వ
కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకోని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతుల కంటే రానివారు సగం మంది ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో వారంతా సొసైటీలు, బ్యాంకులు, రైతువేదికల వద్దకు క్యూ కడుతున్నారు.
పంట రుణాల మాఫీ ఏమో కానీ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు రుణాలే తీసుకోని రైతులకు మాఫీ అయినట్లు ఫోన్లకు మెసేజ్లు రావడంతో అతిపెద్ద స్కామ్ బయటపడింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది.