ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రుణమాఫీ అమలు చేయాలని బ్యాంకు అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ
తొలి విడత జాబితాలో 33,658 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖాతాల్లో ఇబ్బందు లు, సాంకేతిక కారణాలతో జమ కాలేదని చెప్పారు.
తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
రూ.లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తరువాత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రూ.లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆ�
రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అ�
“నేను ఇరవై వేల లోన్ తీసుకున్న.. మాఫీ కాలేదు... నా లోన్ రూ.లక్షలోపే ఉన్నది.. లిస్టులో పేరు రాలేదు...లోన్ రెన్యువల్ చేస్తూ వస్తున్న.. అయినా మాఫీ కాలేదు..అన్ని కరెక్టుగా ఉన్నాయి...ఆఫీసర్లను అడిగితే మాకేం తెల్వద�
సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు �
రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలంతా ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ.. బ్యాంకులకు వచ్చిన జాబితాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం గతంలో విడుదల చే�
రుణమాఫీ అర్హుల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. రేషన్కార్డు లేని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు, పెన్షన్దారులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణాన్ని మాఫీ చేయడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు