రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా పని చేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో �
రైతుబీమా పథకానికి శనివారంతో దరఖాస్తు గడువు ముగియనున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబీమా పథకంపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు చనిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచ
రైతు రుణమాఫీ పర్వంలో మరో ముందడుగు పడింది. కర్షక సంక్షేమంలో వెనుకకు పోయే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ ధ�